LIVE
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
వెనక్కి

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

46 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని చిత్తూరు జిల్లా గంగ‌వ‌రం మండ‌లంలో బెంగ‌ళూరు-చెన్నై హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. ముందు వెళుతున్న లారీని దండ‌ప‌ల్లి క్రాస్ వ‌ద్ద కారు ఢీ కొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. మృతులంతా బెంగ‌ళూరు న‌గ‌రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

షేర్ చేయండి:
4 మార్చి, 2026 12:11 PMకి