LIVE
ఏపీ శాసన మండలిలో మళ్ళీ అదే సీన్.. అసలేం జరిగిందంటే..?
వెనక్కి

ఏపీ శాసన మండలిలో మళ్ళీ అదే సీన్.. అసలేం జరిగిందంటే..?

45 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

అమరావతి: ఏపీ శాసన మండలిలో మరోసారి తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై దుమారం చెలరేగింది. మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. శాసన మండలి ఛైర్మన్ మతంపై మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంపైకి ఎక్కి వైసీపీ సభ్యులు ఆందోళన చేయటంతో సభలో కొద్దిసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

షేర్ చేయండి:
5 మార్చి, 2026 02:56 PMకి