LIVE
సివిల్స్ టాపర్ గా అనూజ్..
వెనక్కి

సివిల్స్ టాపర్ గా అనూజ్..

44 రోజుల క్రితం
సారాంశం

సివిల్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో అనూజ్‌ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు. రాజేశ్వరి సువే రెండో స్థానంలో నిలిచారు. 958 మంది సివిల్ స‌ర్వీసుల‌కు క్వాలిఫై అయిన‌ట్లు యూపీఎస్సీ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఇక, ఈ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు సత్తా చాటారు. సృజన (55వ ర్యాంక్‌), డీఎస్‌కే ప్రచేత్‌ (193వ ర్యాంక్‌), ఎస్. వర్షిత్‌రెడ్డి (259వ ర్యాంక్‌), ఎం.పవన్‌కుమార్‌రెడ్డి (297వ ర్యాంక్) సాధించారు.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 02:59 PMకి