LIVE
రాజ‌మండ్రికి పోల‌వ‌రం అథారిటీ కార్యాల‌యం త‌ర‌లింపు
వెనక్కి

రాజ‌మండ్రికి పోల‌వ‌రం అథారిటీ కార్యాల‌యం త‌ర‌లింపు

46 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న పోల‌వ‌రం అథారిటీ కార్యాల‌యాన్ని ఎట్ట‌కేల‌కు ఏపీలోని రాజ‌మండ్రికి త‌ర‌లించ‌టానికి రూట్ క్లియ‌ర్ అయ్యింది. ఈ మేర‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు అయిన 12 సంవ‌త్స‌రాల త‌రువాత ఈ ఆదేశాలు వెలువ‌డ‌టం గ‌మ‌నార్హం. మార్చి 27 లోగా త‌ర‌లింపు ప్ర‌క్రియ పూర్తి అవుతుంద‌ని భావిస్తున్నారు.

షేర్ చేయండి:
4 మార్చి, 2026 12:23 PMకి