సారాంశం
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ఫస్ట్ వీక్ లోనే ముచ్చెమటలు పడుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల గరిష్ట ఊష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గతేడాది కంటే ఈ ఏడాది అధిక ఊష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది.చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ ఏడాది అధిక వర్షపాతం, ఎక్కువ చలితీవ్రత వల్లే ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
7 మార్చి, 2026 01:52 PMకి