LIVE

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు

బోథ్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో జాగృతిలో చేరారు. కవిత కొత్త పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి మాజీ ఎమ్మెల్యే బాబురావును జాగృతిలోకి ఆహ్వానించారు.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు